ETV Bharat / state

'దళితుల రాజకీయ సాధికారతకు కృషి చేసిన జగ్జీవన్ రామ్'

మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్​ రామ్​ వర్ధంతి సందర్భంగా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నివాళి అర్పించారు. బాబూ విగ్రహానికి పూలమాలలు వేశారు.

author img

By

Published : Jul 6, 2020, 7:27 PM IST

p gannavaram mla given condolence to babu jagjeevan ram death anniversary
బాబు జగజ్జీవన్​ రామ్​కు నివాళి అర్పిస్తున్న పి గన్నవరం ఎమ్మెల్యే

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్​ రామ్​ విగ్రహానికి పూలమాల వేశారు. అంబాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమాజంలో సమానత్వం కోసం కృషి చేసిన మహానుభావులలో ఆయన చిరస్మరణీయంగా నిలిచారంటూ కొనియాడారు. దళితుల రాజకీయ సాధికారతకు కృషి చేసిన మహానీయుడు అన్నారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్​ రామ్​ విగ్రహానికి పూలమాల వేశారు. అంబాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమాజంలో సమానత్వం కోసం కృషి చేసిన మహానుభావులలో ఆయన చిరస్మరణీయంగా నిలిచారంటూ కొనియాడారు. దళితుల రాజకీయ సాధికారతకు కృషి చేసిన మహానీయుడు అన్నారు.

ఇదీ చదవండి:

ఎమ్మిగనూరులో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.