ETV Bharat / state

రోగులకు పండ్లు పంచిన వైకాపా నేతలు - p gannavaram mla distributes fruits in hospital news

వైకాపా నేతలు.. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. సేవా కార్యాక్రమాలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు.

p gannavaram mla distributed fruits and bred in hospital
ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : May 23, 2020, 6:34 PM IST

శాసనసభ ఎన్నికల్లో వైకాపా 151 సీట్లు కైవసం చేసుకున్న రోజు సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వైకాపా పాలన జనరంజకంగా సాగుతోందన్నారు.

ఇదీ చదవండి:

శాసనసభ ఎన్నికల్లో వైకాపా 151 సీట్లు కైవసం చేసుకున్న రోజు సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వైకాపా పాలన జనరంజకంగా సాగుతోందన్నారు.

ఇదీ చదవండి:

వలస కార్మికులకు అండగా టాటా సంస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.