ETV Bharat / state

అమరావతి కోసం అంతా ఒక్కటై పోరాడాలి: తెదేపా

author img

By

Published : Feb 10, 2020, 10:07 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో మూడు రాజధానుల అంశంపై తెదేపా నేతలు బహిరంగ సభ నిర్వహించారు. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని విమర్శించారు. 6 నెలల్లోనే అందరితో ఛీదరించుకునేలా పాలన ఉందన్నారు. అందరూ ఒకే తాటిపైకి వచ్చి అమరావతికోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి, మాజీ ఎమ్మెల్యో బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యలు పాల్గొన్నారు.

open meeting in east godavari dst about 3capital issue
మూడు రాజధానుల అంశంపై జరిగిన బహిరంగ సభ
మూడు రాజధానుల అంశంపై రావులపాలెంలో బహిరంగ సభ

మూడు రాజధానుల అంశంపై రావులపాలెంలో బహిరంగ సభ

ఇదీ చూడండి:

కక్షపూరిత పాలనతో వ్యవస్థలను కుప్పకూల్చారు: దేవినేని ఉమ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.