ETV Bharat / state

ఓఎన్​జీసీ చమురు దొంగలు అరెస్ట్

author img

By

Published : Jun 11, 2020, 7:05 PM IST

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం బీచ్ వద్ద చమురు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 170 లీటర్ల చమురు స్వాధీనం చేసుకున్నారు.

ongc oil theives arrest in turpupalem east godavari district
ఓఎన్​జీసీ చమురు దొంగలు అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం బీచ్ వద్ద ఓఎన్​జీసీ పైపుల నుంచి చమురు చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముడిచమురును దొంగిలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 170 లీటర్ల చమురు స్వాధీనం చేసుకున్నారు. వీరిని త్వరలోనే కోర్టులో హాజరు పరచనున్నట్లు అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా తెలిపారు.

ఇవీ చదవండి...

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం బీచ్ వద్ద ఓఎన్​జీసీ పైపుల నుంచి చమురు చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముడిచమురును దొంగిలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 170 లీటర్ల చమురు స్వాధీనం చేసుకున్నారు. వీరిని త్వరలోనే కోర్టులో హాజరు పరచనున్నట్లు అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా తెలిపారు.

ఇవీ చదవండి...

గోదారిలో స్నానానికి వెళ్లి వృద్ధుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.