ETV Bharat / state

కరోనా నుంచి కాపాడాలంటూ ఆంజనేయస్వామికి పూజలు

author img

By

Published : Jun 27, 2020, 6:29 PM IST

కరోనా వైరస్​ నుంచి ప్రజలను రక్షించాలంటూ అంబాజీపేట గ్రామస్థులు ఆంజనేయస్వామికి లక్ష తమలపాకుల పూజ చేశారు. కోనసీమ ఆహారనిధి, జేజీ ఫౌండేషన్​ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక చేశారు.

one lakh beatel leaf worship to anjaneyaswamy temple in irusumanda
ఇరుసుమండ ఆంజనేయస్వానికి లక్ష తమలపాకు పూజ

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలోని ఇరుసుమండ ఆంజనేయస్వామికి శనివారం అర్చకులు వైభవంగా ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్​ నుంచి ప్రజలను కాపాడాలంటూ గ్రామస్థులు లక్ష తమలపాకుల పూజ, హనుమాన్​ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోనసీమ ఆహారనిధి, జేడీ ఫౌండేషన్​లు ఆధ్వర్యంలో జరిపారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలోని ఇరుసుమండ ఆంజనేయస్వామికి శనివారం అర్చకులు వైభవంగా ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్​ నుంచి ప్రజలను కాపాడాలంటూ గ్రామస్థులు లక్ష తమలపాకుల పూజ, హనుమాన్​ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోనసీమ ఆహారనిధి, జేడీ ఫౌండేషన్​లు ఆధ్వర్యంలో జరిపారు.

ఇదీ చదవండి:

నారసింహుడి అవతారంలో జగన్నాథస్వామి దర్శన భాగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.