ETV Bharat / state

యానాంలో విభిన్నంగా నూతన సంవత్సర వేడుకలు - యానంలో విభిన్నంగా. నూతన సంవత్సర వేడుకలు

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పుష్పగుచ్చాలు, శాలువాలకు బదులు... వాటిని కొనుగోలు చేసే నగదును వృద్ధాశ్రమానికి విరాళాలుగా ఇచ్చారు.

new year celebrations at yanam
యానంలో విభిన్నంగా నూతన సంవత్సర వేడుకలు.
author img

By

Published : Jan 1, 2020, 5:56 PM IST

యానంలో విభిన్నంగా నూతన సంవత్సర వేడుకలు.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెదేపా అధ్యక్షుల పిలుపు మేరకు పార్టీ నాయకులు వేడుకలకు దూరంగా ఉండగా... నియోజకవర్గంలోని వైకాాాపాకు చెందిన ప్రముఖ నాయకుడు ఇటీవల మరణించడంతో ఆ పార్టీ వేడుకలకు దూరంగా ఉంది.

యానాంలో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు, డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా సిబ్బందితో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ దంపతులను వేద పండితులు మంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు, పారిశ్రామికవేత్తలు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మల్లాడి కృష్ణారావు తనను కలిసేందుకు వచ్చేవాళ్లు పుష్పగుచ్చాలు, శాలువాలు తేవద్దని.. ఆ డబ్బులను వృద్ధాశ్రమానికి విరాళాలు ఇవ్వాలని కోరడంతో అభిమానులు, అధికారులు తమ వంతుగా విరాళాలు డీడీల రూపంలో అందజేశారు.

ఇదీచూడండి.నూతన సంవత్సర క్యాలెండర్​ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

యానంలో విభిన్నంగా నూతన సంవత్సర వేడుకలు.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెదేపా అధ్యక్షుల పిలుపు మేరకు పార్టీ నాయకులు వేడుకలకు దూరంగా ఉండగా... నియోజకవర్గంలోని వైకాాాపాకు చెందిన ప్రముఖ నాయకుడు ఇటీవల మరణించడంతో ఆ పార్టీ వేడుకలకు దూరంగా ఉంది.

యానాంలో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు, డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా సిబ్బందితో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ దంపతులను వేద పండితులు మంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు, పారిశ్రామికవేత్తలు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మల్లాడి కృష్ణారావు తనను కలిసేందుకు వచ్చేవాళ్లు పుష్పగుచ్చాలు, శాలువాలు తేవద్దని.. ఆ డబ్బులను వృద్ధాశ్రమానికి విరాళాలు ఇవ్వాలని కోరడంతో అభిమానులు, అధికారులు తమ వంతుగా విరాళాలు డీడీల రూపంలో అందజేశారు.

ఇదీచూడండి.నూతన సంవత్సర క్యాలెండర్​ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Intro:ap_rjy_36_01_newyear_celebrations_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:నూతన సంవత్సర వేడుకలు.... విభిన్నంగా..


Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో.. కేంద్రపాలిత ప్రాంతం యానంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిలుపుమేరకు పార్టీ నాయకులు వేడుకలకు దూరంగా ఉండగా... నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు ఇటీవల మరణించడంతో ఆ పార్టీ వేడుకలకు దూరంగా ఉండడంతో నాయకులు సందడి తగ్గింది.. కేంద్రపాలిత యానంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా సిబ్బందితో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. డిప్యూటీ కలెక్టర్ దంపతులను వేద పండితులు మంత్రాలతో ఆశీర్వదించారు.. అధికారులు.. పారిశ్రామికవేత్తలు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. మంత్రి మల్లాడి కృష్ణారావు తనను కలిసేందుకు వచ్చిన వారు పుష్పగుచ్చాలు శాలువాలు తేవద్దని.. ఆ డబ్బులను వృద్ధాశ్రమం వృద్ధాశ్రమం విరాళాలు ఇవ్వాలని కోరడంతో అభిమానులు కార్యకర్తలు అధికారులు కూడా తమ వంతుగా విరాళాల రూపంలో డి డి లు అందజేశారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.