ETV Bharat / state

వేప చెట్టు నుంచి పాలు... జనం ప్రత్యేక పూజలు - రాజానగరం

తూర్పుగోదావరి జిల్లాలో వేపచెట్టు నుంచి పాలు రావడంతో ప్రజలంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

వేపచెట్టు నుంచి పాలు
author img

By

Published : Sep 5, 2019, 1:49 PM IST

వేపచెట్టు నుంచి పాలు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం సంపత్ నగర్ గ్రామంలో వేపచెట్టు నుంచి పాలు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తును చూడటానికి తరలివస్తున్నారు. గ్రామస్తులు చెట్టు వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేపచెట్టు నుంచి పాలు రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన ప్రజలు తెలిపారు. వేపచెట్టుకు పాలు వస్తున్నాయంటే అక్కడ దేవత నిలిచిందనీ, గుడి లేదా పందిరి నిర్మించాలని దుర్గాదేవి చెప్పిందని భక్తులు వివరించారు. వీర బ్రహ్మంగారు చెప్పిన మాట నిజమైందంటూ గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : గణేశుడికి ఓ బాధ ఉంది... దానికి ఓ లెక్కుంది...!

వేపచెట్టు నుంచి పాలు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం సంపత్ నగర్ గ్రామంలో వేపచెట్టు నుంచి పాలు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తును చూడటానికి తరలివస్తున్నారు. గ్రామస్తులు చెట్టు వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేపచెట్టు నుంచి పాలు రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన ప్రజలు తెలిపారు. వేపచెట్టుకు పాలు వస్తున్నాయంటే అక్కడ దేవత నిలిచిందనీ, గుడి లేదా పందిరి నిర్మించాలని దుర్గాదేవి చెప్పిందని భక్తులు వివరించారు. వీర బ్రహ్మంగారు చెప్పిన మాట నిజమైందంటూ గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : గణేశుడికి ఓ బాధ ఉంది... దానికి ఓ లెక్కుంది...!

Intro:ap_vzm_36_04_yuvakudu_mruthi_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 చిన్న పాటి నిర్లక్ష్యం ఆ కుటుంబంలో విషాదం నింపింది వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది


Body:వినాయకుని మండపం వద్ద విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా సీతానగరం మండలం nidagallu గ్రామంలో చోటుచేసుకుంది పోలీసులు స్థానికులు అందించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జీ తిరుపతిరావు 20 ఇయర్స్ తాడేపల్లిగూడెంలో వెల్డర్ గా పని చేస్తున్నాడు ఇంట్లో శుభకార్యం తోపాటు వినాయక చవితి వేడుకలకు స్వగ్రామం వచ్చాడు నవరాత్రి ఇ మండపం వద్ద అ టీవీ ని సరి చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు పట్టుకున్న కటింగ్ ప్లేయర్ రబ్బర్ తోడు లేదు మండపం పై చెప్పులు వేసుకోలేదు ఈ చిన్నపాటి నిర్లక్ష్యం నిండు జీవితాన్ని బలి తీసుకుంది మృతునికి తల్లి తండ్రి ఉన్నారు అందివచ్చిన కొడుకు శాశ్వతంగా దూరం కావడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఎస్సై కళాధర్ సంఘటనా ప్రదేశాన్ని సందర్శించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Conclusion:విద్యుత్ షాక్ తో మృతిచెందిన చెందిన తిరుపతి రావు మృత దేహం రోధిస్తున్న కుటుంబీకులు పోస్టుమార్టం కి తరలిస్తున్న తిరుపతి రావు మృతదేహం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.