ETV Bharat / state

తహసీల్దార్​కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన - mro tested corona positive in east godavari news

ఆత్రేయపురంలో తహసీల్దార్​కు కరోనా సోకడం కిందస్థాయి అధికారుల్లో కలకలం రేపింది. ఎమ్మార్వోకు శనివారం పరీక్షలు చేయగా వైరస్​ పాజిటివ్​ వచ్చినట్లు ఆత్రేయపురం వైద్యాధికారి తెలిపారు.

తహసీల్దార్​కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళనతహసీల్దార్​కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన
తహసీల్దార్​కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన
author img

By

Published : Jul 12, 2020, 1:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో తహసీల్దార్​కి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు ఆత్రేయపురం పీహెచ్​సీ వైద్యాధికారి శ్రీనివాస్​ వర్మ తెలిపారు. శనివారం తహసీల్దార్​ నుంచి నమూనాలు సేకరించి.. పరీక్షించగా వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు చెప్పారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తహసీల్దార్​ కార్యాలయం, పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇటీవల ఆయన క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడం వల్ల కింది స్థాయి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

ఇదీ చూడండి..

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో తహసీల్దార్​కి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు ఆత్రేయపురం పీహెచ్​సీ వైద్యాధికారి శ్రీనివాస్​ వర్మ తెలిపారు. శనివారం తహసీల్దార్​ నుంచి నమూనాలు సేకరించి.. పరీక్షించగా వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు చెప్పారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తహసీల్దార్​ కార్యాలయం, పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇటీవల ఆయన క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడం వల్ల కింది స్థాయి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

ఇదీ చూడండి..

అన్నవరం దేవస్థానంలో ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఖాళీల భర్తీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.