ETV Bharat / state

రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే - east godavari district latest news

కాట్రేనికోన ప్రజల కోసం స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్​ కుమార్​ రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది యువకులు రక్తదానం చేశారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు.

mla started blood bank
రక్తదానం శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్​ కుమార్
author img

By

Published : Sep 28, 2020, 8:21 PM IST

ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోనలో ఎక్కువగా మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరు ప్రభుత్వ సూచనలు పాటించక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రక్తహీనత సమస్య. ఇది గమనించిన స్థానిక ఆసుపత్రి వైద్యులు... రక్తసేకరణపై దృష్టి సారించారు.

రెడ్​క్రాస్​ సొసైటీని సంప్రదించి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్​ కుమార్​ పిలుపు మేరకు 200 మంది యువకులు రక్తదానం చేశారు. కరోనా కష్ట కాలంలో రక్తం అవసరమైన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోనలో ఎక్కువగా మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరు ప్రభుత్వ సూచనలు పాటించక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రక్తహీనత సమస్య. ఇది గమనించిన స్థానిక ఆసుపత్రి వైద్యులు... రక్తసేకరణపై దృష్టి సారించారు.

రెడ్​క్రాస్​ సొసైటీని సంప్రదించి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్​ కుమార్​ పిలుపు మేరకు 200 మంది యువకులు రక్తదానం చేశారు. కరోనా కష్ట కాలంలో రక్తం అవసరమైన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చదవండి:

బొబ్బిలిలో పవన్ కల్యాణ్ అభిమానుల రక్తదాన శిబిరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.