ETV Bharat / state

పోలవరం పూర్తయితే..నీటి వృథా మాటే రాదు! - ధవలేశ్వరం ఆనకట్ట

పోలవరం పూర్తయితే 11వందల టీఎంసీల నీరు వృథా అయ్యిండేది కాదంటున్స్తారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

mla gorantla buchaiah choudarai visit to the davaleswaram reservior at east godavari district
author img

By

Published : Aug 10, 2019, 1:21 PM IST

Updated : Aug 10, 2019, 1:30 PM IST

పోలవరం పూర్తైతే.. రైతులకు మేలు జరిగేది...

తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతిని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. నగరంలోని మురుగునీరు నదిలోకి వెళ్లే నల్లా ఛానల్​ను ఆయన సందర్శించారు. నగరంలోని మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద పంప్​ హౌస్​లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. లంక గ్రామాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆనకట్ట నుంచి 11 వందల టీఎంసీల నీరు వృథాగా పోయిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆ నీరంతా వృథా కాకుండా, రైతులకు ఉపయోగ పడేదని గోరంట్ల చెప్పారు. ప్రభుత్వం ప్రాజెక్టులు త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేసి వరద నీటిని నిల్వ చేయాలని ఆయన సూచించారు.

ఇదీచూడండి.శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. విద్యార్థి మృతి

పోలవరం పూర్తైతే.. రైతులకు మేలు జరిగేది...

తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతిని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. నగరంలోని మురుగునీరు నదిలోకి వెళ్లే నల్లా ఛానల్​ను ఆయన సందర్శించారు. నగరంలోని మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద పంప్​ హౌస్​లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. లంక గ్రామాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆనకట్ట నుంచి 11 వందల టీఎంసీల నీరు వృథాగా పోయిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆ నీరంతా వృథా కాకుండా, రైతులకు ఉపయోగ పడేదని గోరంట్ల చెప్పారు. ప్రభుత్వం ప్రాజెక్టులు త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేసి వరద నీటిని నిల్వ చేయాలని ఆయన సూచించారు.

ఇదీచూడండి.శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. విద్యార్థి మృతి

Intro:పచ్చని చెట్లు. ఇంకా కాసేపు చూడాల్సిందే. కనువిందు చేస్తున్నాయి. రకరకాల మొక్కలు. మంచి స్నేహితునిడంటూ సంతోషం అందిస్తునాయి. మంచి గాలిని పీల్చుకునేలా చేస్తున్నాయి. ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. పూల మొక్కలు సుందరంగా ఉన్నాయి.ఒకటి రెండు కాదు ఏకంగా1200 రకాల మొక్కలు పెంచుతున్నారు. పగలూ రాత్రి చిన్న పిల్లలు వలే చూస్తున్నారు.


Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట బజారు వీధికి చెందిన డాక్టర్ సత్యనారాయణ మొక్కలను పదేళ్లు గా పెంచుతున్నారు.ఇంట్లో ఖాళీ సమయంలో మొక్కలు సంరక్షణ చూస్తున్నారు. పలు రకాల మొక్కలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. ఎదురు బొంగులలో చిన్న చిన్న కుండీలలో ఎక్కువ కాలం పెరిగే వాటిని పెంచుతూ భారీ మొత్తంలో ఖర్చు చేశారు. తీగల మొక్కలు అరుదైన రకాలు పెరుగుతున్నాయి. పండ్ల మొక్కల నుంచి పచ్చని చెట్లు వరకూ పెంచుతున్నారు. ఇదో ఉద్యానవనం లా ఉంది.
బైట్ లు సత్యనారాయణ. నీలిమ లు


Conclusion:
Last Updated : Aug 10, 2019, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.