ETV Bharat / state

తప్పుల తడకగా నూతన బియ్యం కార్డు - ap govt

ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన బియ్యం కార్డులో తూర్పుగోదావరి జిల్లా నాగుల్​లంకకు చెందిన ఓ కుటుంబ వివరాలు తప్పుగా నమోదయ్యాయి. తల్లీ, ఇద్దరు కుమారుల పుట్టిన తేదీలు ఒకే విధంగా ప్రచురితమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన కుటుంబ యజమాని.. ఈ కార్డులోని వివరాలు తమను విస్మయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తప్పుల తడకగా ఉన్న ఈ కార్డును సరిచేయాలని ఆయన కోరుతున్నారు.

Mistaken rice card in East Godavari district
తూర్పుగోదావరి జిల్లాలో తప్పుల తడకగా బియ్యం కార్డు
author img

By

Published : Mar 6, 2020, 12:33 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో తప్పుల తడకగా బియ్యం కార్డు

తూర్పుగోదావరి జిల్లాలో తప్పుల తడకగా బియ్యం కార్డు

ఇదీచదవండి.

ఆహారం బాగోలేదంటూ ఇంజనీరింగ్ విద్యార్థుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.