ETV Bharat / state

పడవ బోల్తా బాధితులను పరామర్శించిన మంత్రి కురసాల

author img

By

Published : Sep 15, 2019, 8:41 PM IST

గోదావరి పడప బోల్తా ఘటన నుంచి బయటపడిన బాధితులను మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పడవ బోల్తా బాధితులను పరామర్శించిన మంత్రి కురసాల కన్నబాబు
పడవ బోల్తా బాధితులను పరామర్శించిన మంత్రి కురసాల కన్నబాబు

గోదావరి పడవ బోల్తా ఘటనలో సురక్షితంగా బయటపడిన బాధితులను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పడవ ఘటన చాలా దురదృష్టకరమన్న ఆయన, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుల వివరాల తెలుసుకునేందుకు కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

పడవ బోల్తా బాధితులను పరామర్శించిన మంత్రి కురసాల కన్నబాబు

గోదావరి పడవ బోల్తా ఘటనలో సురక్షితంగా బయటపడిన బాధితులను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పడవ ఘటన చాలా దురదృష్టకరమన్న ఆయన, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుల వివరాల తెలుసుకునేందుకు కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి :

బోటు మునిగింది.. పరిమితికి మించిన ప్రయాణికుల వల్లేనా?

Intro:AP _RJY _61_15_RAMPA _HOSPITAL __AP 10022


Body:AP _RJY _61_15_RAMPA _HOSPITAL __AP 10022


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.