ETV Bharat / state

వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి

author img

By

Published : Aug 28, 2020, 8:38 AM IST

గోదావరి వరదల కారణంగా నష్టపోయిన ప్రతీఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిత్యావసర సరకులను ఆయన బాధితులకు అందజేశారు.

Minister distributed essentials to flood victims
వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి

వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి పినిపే విశ్వరూప్ భరోసా ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన బాధితులకు ప్రభుత్వ పరంగా నిత్యావసర సరకులను ఆయన అందించారు. వరదల్లో నష్టపోయిన రైతులు, ఇతరులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీఇచ్చారు.

వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి పినిపే విశ్వరూప్ భరోసా ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన బాధితులకు ప్రభుత్వ పరంగా నిత్యావసర సరకులను ఆయన అందించారు. వరదల్లో నష్టపోయిన రైతులు, ఇతరులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీఇచ్చారు.

ఇదీ చదవండీ... రాజధాని రైతుల పిటిషన్​పై విచారణ: సీఎం సహా.. రాజకీయ నేతలకు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.