ETV Bharat / state

వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ధర్మాన

author img

By

Published : Aug 18, 2020, 6:32 PM IST

Updated : Aug 18, 2020, 7:02 PM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావంపై ఆరా తీశారు. బాధితులకు తక్షణమే పాలు, కొవ్వొత్తులు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ధర్మాన కృష్ణదాస్
ధర్మాన కృష్ణదాస్

గోదావరి వరదలపై తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని కృష్ణదాస్ అన్నారు.

వరద బాధిత ప్రాంతాల్లో తక్షణమే పాలు, కొవ్వొత్తులు అందించాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రులు పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కోనసీమ ప్రాంత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

గోదావరి వరదలపై తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని కృష్ణదాస్ అన్నారు.

వరద బాధిత ప్రాంతాల్లో తక్షణమే పాలు, కొవ్వొత్తులు అందించాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రులు పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కోనసీమ ప్రాంత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

వరద ముంపులో కోనసీమ

Last Updated : Aug 18, 2020, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.