ETV Bharat / state

'తునిలో ఈ నెల 28 వరకు లాక్​డౌన్'

author img

By

Published : May 17, 2020, 10:52 AM IST

తూర్పు గోదావరి జిల్లా తునిలో లాక్​డౌన్ నిబంధనలు కొనగసాగుతాయని పురపాలక కమిషనర్ ప్రసాద రాజు వెల్లడించారు. కరోనా సోకిన బాధితుల్లో ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు.

tuni lock down
తునిలో లాక్​డౌన్

తూర్పు గోదావరి జిల్లా తునిలో రెడ్, కంటైన్​మెంట్ జోన్లలలో ఈ నెల 28 వరకు లాక్​డౌన్ నిబంధనలు కొనసాగుతాయని... పురపాలక కమిషనర్ ప్రసాద రాజు వెల్లడించారు.

ఈ నెల 1వ తేదీన పట్టణంలో ముగ్గురికి కరోనా సోకినప్పటి నుంచి అమల్లో ఉన్న లాక్ డౌన్.. నిబంధనల ప్రకారం ఈ నెల 28 వరకు కొనసాగుతుందని చెప్పారు.

ముగ్గురు బాధితుల్లో ఒకరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యినట్లు అధికారులు తెలిపారు. తుని రెడ్​ జోన్ ప్రాంతంలో 1,707 మందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు.

తూర్పు గోదావరి జిల్లా తునిలో రెడ్, కంటైన్​మెంట్ జోన్లలలో ఈ నెల 28 వరకు లాక్​డౌన్ నిబంధనలు కొనసాగుతాయని... పురపాలక కమిషనర్ ప్రసాద రాజు వెల్లడించారు.

ఈ నెల 1వ తేదీన పట్టణంలో ముగ్గురికి కరోనా సోకినప్పటి నుంచి అమల్లో ఉన్న లాక్ డౌన్.. నిబంధనల ప్రకారం ఈ నెల 28 వరకు కొనసాగుతుందని చెప్పారు.

ముగ్గురు బాధితుల్లో ఒకరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యినట్లు అధికారులు తెలిపారు. తుని రెడ్​ జోన్ ప్రాంతంలో 1,707 మందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు.

ఇదీ చదవండి:

ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు చెక్కుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.