ETV Bharat / state

సరిహద్దు వివాదం.. ఇద్దరికి గాయాలు - తూర్పు గోదావరిలో సరిహద్దు వివాదం

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో ఇంటి సరిహద్దు వివాదంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

land dispute at choppela
సరిహద్దు వివాదం.. ఇద్దరికి గాయాలు
author img

By

Published : Oct 5, 2020, 10:37 AM IST

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో ఇంటి సరిహద్దు వివాదంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. చొప్పెల్లలోని పంచాయతీ సమీపంలో నివసిస్తున్న కస్సే చంటియ్య, మాదే నాగపండు వారి ఇళ్ల సరిహద్దుకు సంబంధించి ఆదివారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువురు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారి ఇరువురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో ఇంటి సరిహద్దు వివాదంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. చొప్పెల్లలోని పంచాయతీ సమీపంలో నివసిస్తున్న కస్సే చంటియ్య, మాదే నాగపండు వారి ఇళ్ల సరిహద్దుకు సంబంధించి ఆదివారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువురు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారి ఇరువురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: సూక్ష్మ సేద్యానికి కేటాయింపులే.. ఖర్చు శూన్యం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.