ETV Bharat / state

పింఛన్ల పంపిణీలో జాప్యం.. సాంకేతిక సమస్యలే కారణం

author img

By

Published : Jul 14, 2019, 6:31 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ పింఛను పథకం అమలుకు... సాంకేతిక సమస్యలు అడ్డం పడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో ఈ సమస్యల వల్ల జాప్యం జరుగుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతోన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం
తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతోన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం

పించన్ల జారీలో జాప్యం జరుగుతోంది. సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో.. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పుస్తకాలు లబ్ధిదారులకు చేరకపోవడం, మండల అధికారులు బదిలీ కావడం, పింఛను దారుల వేలిముద్రలు సరిగా పడక పోవడం లాంటి కారణాలు.. జాప్యానికి దోహదం చేస్తున్నాయి. నియోజకవర్గంలో 25 వేల మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసినా.. ప్రక్రియ మాత్రం ఆలస్యమవుతోంది.

ఇదీ చూడండి 'గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై.. సిటింగ్ జడ్జ్​తో విచారణ'

తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతోన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం

పించన్ల జారీలో జాప్యం జరుగుతోంది. సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో.. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పుస్తకాలు లబ్ధిదారులకు చేరకపోవడం, మండల అధికారులు బదిలీ కావడం, పింఛను దారుల వేలిముద్రలు సరిగా పడక పోవడం లాంటి కారణాలు.. జాప్యానికి దోహదం చేస్తున్నాయి. నియోజకవర్గంలో 25 వేల మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసినా.. ప్రక్రియ మాత్రం ఆలస్యమవుతోంది.

ఇదీ చూడండి 'గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై.. సిటింగ్ జడ్జ్​తో విచారణ'

Mumbai, July 10 (ANI): The Mumbai hotel where Congress -JD(S) rebel MLAs are staying, cancelled Karnataka Minister DK Shivakumar booking on Wednesday citing 'some emergency'. In response, Congress leader DK Shivakumar said, "Let them cancel. I have other rooms also." He further added, "I can't go without meeting them, I'll take them (rebel ministers) along with me. The purpose of coming there, needs to be achieved." Police has invoked Code of Criminal Procedure (CrPC) and imposed Section 144 around the hotel. Senior Congress leader and Karnataka Water Resources Minister DK Shivakumar arrived in Mumbai on Wednesday morning to make a last ditch attempt to pacify the rebel MLAs stationed at a luxury hotel.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.