ETV Bharat / state

కోససీమలో కుండపోత వర్షం

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కుండపోత వర్షం కురుస్తోంది. వినాయక చవితి సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మండపాలు తడిసి ముద్దయ్యాయి.

author img

By

Published : Sep 2, 2019, 10:09 AM IST

కోససీమలో కుండపోత వర్షం...
కోససీమలో కుండపోత వర్షం...

రుతపవనాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కుండపోత వర్షం కురుస్తుంది. కొత్తపేట నియోజక వర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. వర్షానికి వినాయక చవితి కోసం ఏర్పాటు చేసిన మండపాలు తడిశాయి.

కోససీమలో కుండపోత వర్షం...

రుతపవనాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కుండపోత వర్షం కురుస్తుంది. కొత్తపేట నియోజక వర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. వర్షానికి వినాయక చవితి కోసం ఏర్పాటు చేసిన మండపాలు తడిశాయి.

ఇదీ చూడండి

గణేశుడికి ఓ బాధ ఉంది... దానికి ఓ లెక్కుంది...!

Intro:AP_cdp_47_02_road pramadam_5 avulu mruti_Av_Ap10043
k.veerachari, 9948047582
పండుగ వేళ రహదారి ప్రమాదంలో 5 పశువులు మృతి. కడపజిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఐదు ఆవులు మృతి చెందాయి. పశువుల యజమానులు వాటి సంరక్షణ మరిచిపోయి వదిలేయడంతో జాతీయ రహదారిపై కి చేరుతున్నాయి. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నాయి. ఈ క్రమంలో బోయినపల్లి వద్ద జాతీయ రహదారిపై నిదురిస్తున్న పశువులను గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానిక ప్రజలు కలిసి మృతి చెందిన పశువులను అంత్యక్రియలకు తీసుకెళ్లారు.


Body:రహదారి ప్రమాదం..5 ఆవులు మృతి


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.