ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో అటవీ అధికారి మృతి

రోడ్డు ప్రమాదంలో అటవీ అధికారి మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా బీరంపల్లి వద్ద జరగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఎర్రయ్య దొర అనే అధికారి ప్రాణాలు కోల్పోయారు.

author img

By

Published : Mar 6, 2020, 9:53 PM IST

రోడ్డు ప్రమాదంలో అటవీ అధికారి మృతి
రోడ్డు ప్రమాదంలో అటవీ అధికారి మృతి

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం బీరంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అడ్డతీగల రేంజ్​లో డిప్యూటీ రేంజ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎర్రయ్య దొర అక్కడికక్కడే మృతి చెందారు. రంపచోడవరం ఐటీడీఏలో జరిగే సమావేశానికి హాజరై.. తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం బీరంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అడ్డతీగల రేంజ్​లో డిప్యూటీ రేంజ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎర్రయ్య దొర అక్కడికక్కడే మృతి చెందారు. రంపచోడవరం ఐటీడీఏలో జరిగే సమావేశానికి హాజరై.. తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మద్యం బాటిల్​లో ఎలుక.. అవాక్కయిన మందుబాబు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.