తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కొవిడ్ సోకినట్లు మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు తెలిపారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికీ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు ఆ వీధిలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: