ETV Bharat / state

గొల్లపుంత మెయిన్​ రహదారికి శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి - mandapeta new road first stone by minister news

తూర్పుగోదావరి జిల్లా మండపేట గొల్లపుంత మెయిన్ రహదారికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారిని కోటీ 98 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మండపేటలో ఏర్పాటు చేసిన అమ్మఒడి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

first stone for road by minister
రోడ్డు శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి
author img

By

Published : Jan 5, 2020, 3:27 PM IST

రహదారికి శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి

రహదారికి శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి

ఇదీ చదవండి:

రంపచోడవరంలో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" ప్రారంభం

Intro:Ap_Rjy_71_05_road_sankusthapana_mantri_av_Ap10110
తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలోని గొల్లపుంత మెయిన్ రోడ్డుకు ఒక కోటి 98 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నూతనంగా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

మండపేట లో ఏర్పాటుచేసిన అమ్మ ఒడి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అర్హులకు అందేలా చూస్తామని అన్నారు


Body:Ap_Rjy_71_05_road_sankusthapana_mantri_av_Ap10110
తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలోని గొల్లపుంత మెయిన్ రోడ్డుకు ఒక కోటి 98 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నూతనంగా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

మండపేట లో ఏర్పాటుచేసిన అమ్మ ఒడి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అర్హులకు అందేలా చూస్తామని అన్నారు


Conclusion:Ap_Rjy_71_05_road_sankusthapana_mantri_av_Ap10110
తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలోని గొల్లపుంత మెయిన్ రోడ్డుకు ఒక కోటి 98 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నూతనంగా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

మండపేట లో ఏర్పాటుచేసిన అమ్మ ఒడి పథకం అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అర్హులకు అందేలా చూస్తామని అన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.