ETV Bharat / state

బోటు ప్రయాణికుల విషయంలో ప్రభుత్వం చెప్పేది అబద్దం: హర్షకుమార్

గోదావరిలో బోటు ప్రమాదంపై మరోసారి మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోటులో ప్రయాణిస్తున్న వారు 93 మంది అని తెలిపారు.

author img

By

Published : Sep 21, 2019, 6:34 PM IST

Updated : Sep 21, 2019, 6:51 PM IST

ex_mp_harshakumar_comments_on_boat_accident
బోటులో ప్రయాణించింది 93 మంది: హర్ష కుమార్

గోదావరిలో మునిగిపోయిన బోటులో 93 మంది ప్రయాణించారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. తాను మాట్లాడే మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. బోటు ఆపినపుడు దేవీపట్నం పోలీసులు తీసిన ఫోటోలు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్​ జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర చేసి తెలుసుకుంది ఏంటని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు అధికారిని కాపాడేందుకు ప్రయతిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: నిలిచిపోయిన బోటు వెలికితీత పనులు..కచ్చులూరులో 144 సెక్షన్

బోటులో ప్రయాణించింది 93 మంది: హర్ష కుమార్

గోదావరిలో మునిగిపోయిన బోటులో 93 మంది ప్రయాణించారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. తాను మాట్లాడే మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. బోటు ఆపినపుడు దేవీపట్నం పోలీసులు తీసిన ఫోటోలు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్​ జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర చేసి తెలుసుకుంది ఏంటని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు అధికారిని కాపాడేందుకు ప్రయతిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: నిలిచిపోయిన బోటు వెలికితీత పనులు..కచ్చులూరులో 144 సెక్షన్

sample description
Last Updated : Sep 21, 2019, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.