ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : Apr 12, 2020, 6:35 PM IST

జేసీఐ తుని జ్యూయలర్స్​ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైకాపా నాయకుడు ఏలూరి బాలు చేతులు మీదుగా నిత్యావసర వస్తువులు అందజేశారు.

essential goods distributed to sanitary workers in tuni
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తున్నా, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో జేసీఐ తుని జ్యూయలర్స్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపా నాయకుడు ఏలూరి బాలు చేతుల మీదుగా పురపాలక, ప్రాంతీయ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తున్నా, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో జేసీఐ తుని జ్యూయలర్స్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపా నాయకుడు ఏలూరి బాలు చేతుల మీదుగా పురపాలక, ప్రాంతీయ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: పారిశుద్ధ్య సిబ్బందికి 'మూలపేట' దుస్తుల కిట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.