ETV Bharat / state

తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

author img

By

Published : Aug 14, 2020, 11:00 PM IST

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు.

Talupulamma ammavaru at Tuni eastgodavari
Talupulamma ammavaru at Tuni eastgodavari

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఆలయంలో చేపడుతున్న చర్యలను అధికారులతో సమీక్షించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని మెుక్కుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఆలయంలో చేపడుతున్న చర్యలను అధికారులతో సమీక్షించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని మెుక్కుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి

పంద్రాగస్టుకు మోదీ కీలక ప్రకటన- వ్యాక్సిన్​పైనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.