ETV Bharat / state

అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న దేవాదాయశాఖ కమిషనర్

author img

By

Published : Dec 7, 2020, 5:18 PM IST

అన్నవరం సత్యనారాయణస్వామిని దేవాదాయశాఖ కమిషనర్ దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి..వారికి తీర్థప్రసాదాలు అందించారు.

annavaram temple
సత్యనారాయణస్వామి సన్నిధిలో దేవాదాయశాఖ కమిషనర్

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామిని దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు దర్శించుకున్నారు. స్వామివారికి పంచామృతాలతో చేసే పూజలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కొవిడ్ నిబంధనల అమలు తీరు.. ఆన్​లైన్​ వ్రతాల నిర్వహణను పరిశీలించారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామిని దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు దర్శించుకున్నారు. స్వామివారికి పంచామృతాలతో చేసే పూజలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కొవిడ్ నిబంధనల అమలు తీరు.. ఆన్​లైన్​ వ్రతాల నిర్వహణను పరిశీలించారు.

ఇదీ చదవండి: 'కొవిడ్‌ ఉన్నప్పుడు.. ప్రజాభిప్రాయ సేకరణ ఎలా సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.