ETV Bharat / state

చలో విశాఖకు జనసైనికులంతా తరలిరావాలి: కందుల దుర్గేష్

author img

By

Published : Nov 1, 2019, 11:55 PM IST

ఇసుక కొరత సమస్య పరిష్కరించాలని కోరుతూ... జనసేన ఆధ్వర్యంలో ఈ నెల 3న చేపట్టబోయే కార్యక్రమానికి కార్మికులు, జనసైనికులు తరలిరావాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి కందుల దుర్గేష్‌ పిలుపునిచ్చారు.

కందుల దుర్గేష్
కందుల దుర్గేష్

ఇసుక కొరత కారణంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... ప్రభుత్వానికి పట్టడంలేదని జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ విమర్శించారు. రాజమహేంద్రవరంలో జరిగిన సమవేశంలో దుర్గేష్ మాట్లాడారు. రాజకీయాలు పక్కన పెట్టి... తక్షణం ఇసుక సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. పవన్​కల్యాణ్ తలపెట్టిన భారీ పాదయాత్రకు... తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

కందుల దుర్గేష్

ఇసుక కొరత కారణంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... ప్రభుత్వానికి పట్టడంలేదని జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ విమర్శించారు. రాజమహేంద్రవరంలో జరిగిన సమవేశంలో దుర్గేష్ మాట్లాడారు. రాజకీయాలు పక్కన పెట్టి... తక్షణం ఇసుక సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. పవన్​కల్యాణ్ తలపెట్టిన భారీ పాదయాత్రకు... తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి...

సహకార​ బ్యాంకుకు కన్నం- రూ. 1.47 కోట్లు చోరీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.