ETV Bharat / state

కేసులు పెరగటంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

author img

By

Published : May 16, 2020, 6:58 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్దేశించిన సమాయానికి మించి బయటకొచ్చిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నారు.

east godavari dst police strictly implemnting  lockown
east godavari dst police strictly implemnting lockown

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు 10 గంటల వరకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత రోడ్డు మీద తిరుగుతున్న వారిపై కొత్తపేట పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొత్తపేట ఎస్ఐ రమేష్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మండలంలోని ప్రాంతాల్లో ఎటువంటి పని లేకుండా అనవసరంగా తిరుగుతున్న సుమారు 15 మందిని నిలుపుదల చేసి వారి ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని బస్సు ఎక్కించి కొత్తపేటకు క్వారంటైన్​కు తరలించారు.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు 10 గంటల వరకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత రోడ్డు మీద తిరుగుతున్న వారిపై కొత్తపేట పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొత్తపేట ఎస్ఐ రమేష్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మండలంలోని ప్రాంతాల్లో ఎటువంటి పని లేకుండా అనవసరంగా తిరుగుతున్న సుమారు 15 మందిని నిలుపుదల చేసి వారి ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని బస్సు ఎక్కించి కొత్తపేటకు క్వారంటైన్​కు తరలించారు.

ఇదీ చూడండి వలసయేతర కూలీల ఆదాయంపైనా లాక్​డౌన్​ ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.