ETV Bharat / state

కొత్తపేట దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్సై

author img

By

Published : Jul 14, 2020, 10:41 AM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని దుకాణాలను ఎస్సై ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాస్కులు, గ్లౌజులు వేసుకుని మాత్రమే విక్రయాలు జరపాలని తెలిపారు. మాస్కులేని వారికి సరకులు ఇవ్వవద్దన్నారు. ఉదయం 11గంటలు షాపులన్నీ మూసివేయాలని సూచించారు.

east godavari dst kothakota si sudden raids on shops
east godavari dst kothakota si sudden raids on shops

దుకాణదారులు నిబంధనలు పాటించాలని, మాస్కు పెట్టుకుని వచ్చిన వారికే సరుకులు విక్రయించాలని, లేకుంటే దుకాణాలను సీజ్ చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్సై రమేష్ హెచ్చరించారు. వ్యాపార దుకాణాలను ఎస్సై ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గ్లౌజులు ధరించిన తరువాతే వ్యాపారాలు కొనసాగించాలని ఆదేశించారు. కొన్ని షాపుల ముందు సామాజిక దూరం పాటించేలా సర్కిల్స్ వేయకపోవటంతో వారిని కూడా సర్కిల్స్ వేసిన తరువాత వ్యాపారాలు నిర్వహించాలని హెచ్చరించారు. ఉదయం 11 గంటలకు విధిగా ప్రతీ దుకాణం మూసివేయాలని చెప్పారు.

దుకాణదారులు నిబంధనలు పాటించాలని, మాస్కు పెట్టుకుని వచ్చిన వారికే సరుకులు విక్రయించాలని, లేకుంటే దుకాణాలను సీజ్ చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్సై రమేష్ హెచ్చరించారు. వ్యాపార దుకాణాలను ఎస్సై ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గ్లౌజులు ధరించిన తరువాతే వ్యాపారాలు కొనసాగించాలని ఆదేశించారు. కొన్ని షాపుల ముందు సామాజిక దూరం పాటించేలా సర్కిల్స్ వేయకపోవటంతో వారిని కూడా సర్కిల్స్ వేసిన తరువాత వ్యాపారాలు నిర్వహించాలని హెచ్చరించారు. ఉదయం 11 గంటలకు విధిగా ప్రతీ దుకాణం మూసివేయాలని చెప్పారు.

ఇదీ చూడండి

తెలుగు రాష్ట్రాలపై అప్పుల భారం.. మూడో స్థానానికి ఏపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.