ETV Bharat / state

అన్నవరం దేవస్థానానికి కంప్యూటర్లు అందజేత

author img

By

Published : Feb 18, 2021, 1:39 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సైనెట్ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ కంప్యూటర్లను అందించింది. స్వామివారి వ్రతాల ప్రత్యక్ష ప్రసారాలకు పరికరాలను ఇచ్చినట్లు సంస్థ అధికారులు తెలిపారు.

donation of computers
అన్నవరం దేవస్థానానికి కంప్యూటర్లు అందించిన సైనెట్ గ్లోబల్ సంస్థ

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి హైదరాబాద్​కు చెందిన సైనెట్ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ వారు కంప్యూటర్లు అందించారు. స్వామివారి వ్రతాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చారు. సుమారు రూ.4 లక్షలు విలువైన వాటిని ఉచితంగా అందించడంతో ఆలయ ఈవో త్రినాథరావు దాతను అభినందించారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి హైదరాబాద్​కు చెందిన సైనెట్ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ వారు కంప్యూటర్లు అందించారు. స్వామివారి వ్రతాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చారు. సుమారు రూ.4 లక్షలు విలువైన వాటిని ఉచితంగా అందించడంతో ఆలయ ఈవో త్రినాథరావు దాతను అభినందించారు.

ఇదీ చదవండి: యానాంలో రహదారి భద్రతా మాసోత్సవ ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.