ETV Bharat / state

పి.గన్నవరంలో పేదలకు భోజనం పంపిణీ - lockdown effect bon people

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ కార్మికులకు బాసటగా నిలుస్తున్నారు.

Distribution of Meals to the Poor in P.Gannavaram
పి.గన్నవరంలో పేదలకు భోజనం పంపిణీ
author img

By

Published : Apr 12, 2020, 6:52 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో అబ్దుల్ కలాం ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ భీమాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై కరోనా వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో అబ్దుల్ కలాం ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ భీమాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై కరోనా వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి.

'మర్కజ్​ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.