ETV Bharat / state

తునిలో నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : Apr 30, 2020, 5:02 PM IST

Updated : Apr 30, 2020, 6:22 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్ నిబంధన కఠినంగా కొనసాగుతోంది. ఫలితంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులు గమనించి కొందరు దాతలు, స్వచ్చంధ సంస్థలు తమ వంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి.

distribution-of-essentials-to-the-poor-under-the-aegis-of-loyola-educational-institutions
లయోలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

తునిలో లాక్​డౌన్​తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు లయోలా విద్యాసంస్థలు అండగా నిలిచాయి. బియ్యం, నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశాయి. లయోలా యాజమాన్యం చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.

తునిలో లాక్​డౌన్​తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు లయోలా విద్యాసంస్థలు అండగా నిలిచాయి. బియ్యం, నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశాయి. లయోలా యాజమాన్యం చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.

ఇదీచదవండి.

సత్యగోపీనాథ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

Last Updated : Apr 30, 2020, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.