ETV Bharat / state

శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి కీరిటం కోసం బంగారం విరాళం

author img

By

Published : Oct 18, 2020, 7:26 PM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కొలువైన శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారికి భక్తులు బంగారు కీరీటం చేయించేందుకు బంగారాన్ని అందించారు. ఆ పుత్తడిని మంత్రి పినిపే విశ్వరూప్ ఆలయ కమిటీకి అందజేశారు.

శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి కీరిట కోసం బంగారం అందజేత
శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి కీరిట కోసం బంగారం అందజేత

శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారికి బంగారపు కిరీటం చేయించేందుకు భక్తులు 200 గ్రాముల బంగారాన్ని సమకూర్చారు. 50 గ్రాముల బంగారాన్ని అరిగెల వెంకయ్య నాయుడు అందించారు. మొత్తం 200 గ్రాముల బంగారాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చేతుల మీదగా ఆలయ కమిటీకి అప్పగించారు. దసరా ఉత్సవాల సందర్భంగా మంత్రి విశ్వరూప్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారికి బంగారపు కిరీటం చేయించేందుకు భక్తులు 200 గ్రాముల బంగారాన్ని సమకూర్చారు. 50 గ్రాముల బంగారాన్ని అరిగెల వెంకయ్య నాయుడు అందించారు. మొత్తం 200 గ్రాముల బంగారాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చేతుల మీదగా ఆలయ కమిటీకి అప్పగించారు. దసరా ఉత్సవాల సందర్భంగా మంత్రి విశ్వరూప్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.