ETV Bharat / state

వాడపల్లి ఆలయానికి రూ.లక్ష విరాళం అందించిన భక్తుడు

author img

By

Published : Dec 16, 2020, 4:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి.. ఓ భక్తుడు రూ.లక్ష విరాళం అందించాడు. స్వామివారి అన్నదాన ట్రస్టుకు ఈ విరాళాన్ని ఉపయోగించాలని ఆలయాధికారులను కోరినట్లు భక్తుడు నాగేశ్వరరావు తెలిపారు.

devotee gives one lakh rupee fund to vadapally venmkateshwara swamy temple in east godavari
వాడపల్లి ఆలయానికి రూ.లక్ష విరాళం అందించిన భక్తుడు

కోనసీమ తిరుపతిగా పేరుపొందిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన ట్రస్ట్​కు.. ఓ భక్తుడు రూ.లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు. రావులపాలెంకు చెందిన మాతంశెట్టి నాగేశ్వరరావు, మహాలక్ష్మి దంపతులు.. స్వామివారి అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. వీరికి ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:

కోనసీమ తిరుపతిగా పేరుపొందిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన ట్రస్ట్​కు.. ఓ భక్తుడు రూ.లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు. రావులపాలెంకు చెందిన మాతంశెట్టి నాగేశ్వరరావు, మహాలక్ష్మి దంపతులు.. స్వామివారి అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. వీరికి ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:

పీఎస్ఎల్​వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు శ్రీకాళహస్తిలో పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.