తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తురాలు రూ.3 లక్షలు విరాళంగా అందించారు. తెలంగాణ రాష్ట్ర వనపర్తి జిల్లా బందరు నగర్కు చెందిన ప్రభావతమ్మ, ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఈవో సురేష్ బాబుకు విరాళం అందించారు.
ఇది చూడండి:విజయం: చంద్రయాన్-2 ఆరంభం మాత్రమే..