ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వరస్వామి అన్నదాన ట్రస్ట్​కు భక్తుడు విరాళం

author img

By

Published : Aug 29, 2020, 10:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు ఓ భక్తుడు లక్ష రూపాయల విరాళం అందించారు..

Devotee donates to Vadapalli Venkateswara Swamy Annadana Trust
వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు భక్తుడు విరాళం



తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు ఓ భక్తుడు లక్ష రూపాయల విరాళం అందించారు. వాడపల్లి గ్రామానికి చెందిన యెరుబండి రాజు, సూర్యకుమారి దంపతులు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరికి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, అర్చక స్వాములు, స్వామివారి చిత్రపటం ఇచ్చి..కృతజ్ఞతలు తెలియజేశారు.



తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు ఓ భక్తుడు లక్ష రూపాయల విరాళం అందించారు. వాడపల్లి గ్రామానికి చెందిన యెరుబండి రాజు, సూర్యకుమారి దంపతులు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరికి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, అర్చక స్వాములు, స్వామివారి చిత్రపటం ఇచ్చి..కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చూడండి. తెలంగాణలో చోరీలకు పాల్పడుతున్న నేపాల్‌ ముఠా సభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.