ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు కరోనా సోకింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరగా కోలుకుని తిరిగి వస్తానని చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: