ETV Bharat / state

జిల్లాలో 24కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 24కు చేరింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో రసాయన ద్రావణాలను పిచికారీ చేస్తున్నారు అధికారులు.

author img

By

Published : Apr 19, 2020, 7:09 PM IST

corona positive cases in east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో 24కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తూర్పు గోదావరి జిల్లాలో గత 8 రోజులుగా నిలకడగా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాజమహేంద్రవరంలో 2 రోజుల వ్యవధిలో 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24కు చేరింది. వీరిలో 8 మంది కోలుకున్నారు. జిల్లాలో 8 ప్రాంతాలను రెడ్ జోన్​గా అధికారులు ప్రకటించారు. అక్కడ హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు.

ఇవీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లాలో గత 8 రోజులుగా నిలకడగా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాజమహేంద్రవరంలో 2 రోజుల వ్యవధిలో 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24కు చేరింది. వీరిలో 8 మంది కోలుకున్నారు. జిల్లాలో 8 ప్రాంతాలను రెడ్ జోన్​గా అధికారులు ప్రకటించారు. అక్కడ హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు.

ఇవీ చదవండి:

క్వారంటైన్ కేంద్రం.. పూర్తిగా ఇంటి వాతావరణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.