ETV Bharat / state

సత్యదేవుని సన్నిధిలో వందల వివాహాలకు.. 'లాక్​డౌన్'! - lockdown effect on annavaram

తూర్పు గోదావరి జిల్లా సత్యదేవుని సన్నిధిలో జరగాల్సిన వందల పెళ్లిళ్లకు.. లాక్ డౌన్ కారణంగా అంతరాయం ఏర్పడింది. చాలా మంది విహహాలు వాయిదా వేసుకున్నారు.

corona effect on annavaram marriages
సత్యదేవుని సన్నిధిలో వందల వివాహాలకు అంతరాయం
author img

By

Published : May 14, 2020, 11:29 AM IST

లాక్ డౌన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో.. దాదాపు 400 వివాహాలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు రిజర్వేషన్లు, ఇతర ఏర్పాట్లు చేసుకున్న వారు చాలా మంది.. ఆంక్షల కారణంగా వివాహాలు వాయిదా వేసుకున్నారు.

మరి కొందరు ఆయా ముహూర్తాలకు ఇతర ప్రాంతాల్లో, వారి నివాసాల వద్ద నిరాడంబరంగా వివాహాలు చేసుకున్నారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 17 వరకు సుమారు 219 వివాహాలకు సత్య, రత్న గిరులపై వసతి గదులు, వివాహ మండపాలను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్నారు.

ఏప్రిల్ 17 నుంచి మే 13 వరకు స్వామి సన్నిధిలో మరో 200 వివాహాలు జరిగే అవకాశం ఉండేదని అధికారులు అంచనా వేశారు. కానీ.. లాక్ డౌన్ కారణంగా.. వీటిలో చాలా మంది వాయిదా వేసుకున్నారని తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో.. దాదాపు 400 వివాహాలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు రిజర్వేషన్లు, ఇతర ఏర్పాట్లు చేసుకున్న వారు చాలా మంది.. ఆంక్షల కారణంగా వివాహాలు వాయిదా వేసుకున్నారు.

మరి కొందరు ఆయా ముహూర్తాలకు ఇతర ప్రాంతాల్లో, వారి నివాసాల వద్ద నిరాడంబరంగా వివాహాలు చేసుకున్నారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 17 వరకు సుమారు 219 వివాహాలకు సత్య, రత్న గిరులపై వసతి గదులు, వివాహ మండపాలను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్నారు.

ఏప్రిల్ 17 నుంచి మే 13 వరకు స్వామి సన్నిధిలో మరో 200 వివాహాలు జరిగే అవకాశం ఉండేదని అధికారులు అంచనా వేశారు. కానీ.. లాక్ డౌన్ కారణంగా.. వీటిలో చాలా మంది వాయిదా వేసుకున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:

మహానగరంలో మానుపిల్లి హల్​చల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.