ETV Bharat / state

'కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తగా ఉండండి'

author img

By

Published : May 19, 2021, 12:07 PM IST

కరోనా రెండో దశ ప్రారంభం అయినప్పటి నుంచి.. తునిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు 513 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

corona cases increased in tuni
తునిలో విస్తరిస్తోన్న కరోనా

తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా సోకిన వారి సంఖ్య.. రెండో దశ వ్యాప్తిలో 513 గా నమోదైంది. ఈ విషయాన్న అధికారులు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా సోకిన వారి సంఖ్య.. రెండో దశ వ్యాప్తిలో 513 గా నమోదైంది. ఈ విషయాన్న అధికారులు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

'గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.