ETV Bharat / state

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కలెక్టర్, ప్రభుత్వ విప్ పూజలు

author img

By

Published : Oct 30, 2021, 7:57 AM IST

వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. స్వామి వారిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ దంపతులు, ప్రభుత్వ విప్ జగ్గి రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ ప్రభుత్వ విప్​లకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

వాడపల్లి వెంకటేశ్వరశ్వర ఆలయంలో కలెక్టర్, ప్రభుత్వ విప్ పూజలు
వాడపల్లి వెంకటేశ్వరశ్వర ఆలయంలో కలెక్టర్, ప్రభుత్వ విప్ పూజలు



కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామి వారిని కలెక్టర్ హరికిరణ్ దంపతులు, ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు.ఆలయానికి వచ్చిన కలెక్టర్ ప్రభుత్వ విప్​లకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గరుడవాహన సేవలో పాల్గొని స్వామివారి పల్లకిని ఊరేగించారు.



కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామి వారిని కలెక్టర్ హరికిరణ్ దంపతులు, ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు.ఆలయానికి వచ్చిన కలెక్టర్ ప్రభుత్వ విప్​లకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గరుడవాహన సేవలో పాల్గొని స్వామివారి పల్లకిని ఊరేగించారు.

ఇదీ చదవండి:

కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం సహాయం చేయాలని కోరా: మంత్రి ముత్తంశెట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.