ETV Bharat / state

''చంద్రబాబుపై కక్షతోనే ప్రజావేదిక కూల్చివేత''

author img

By

Published : Jun 25, 2019, 9:35 PM IST

చంద్రబాబుపై కక్షసాధింపుతోనే ప్రజావేదికను కూలుస్తున్నారని మాజీమంత్రి యనమల ఆరోపించారు. తునిలో జరిగిన తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... సీఎం జగన్ , మంత్రి బొత్స తీరును తప్పుబట్టారు.

చంద్రబాబుపై కక్షతోనే ప్రజావేదిక కూల్చివేత : యనమల
చంద్రబాబుపై కక్షతోనే ప్రజావేదిక కూల్చివేత : యనమల

తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో అనేకసార్లు బొత్స.. జగన్ అవినీతి గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అదే మంత్రి ఇప్పుడు జగన్‌ను పొగుడుతున్నారని యనమల ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ... రూ. 11 కోట్లకు ఆశపడి రూ. 1400 కోట్ల వోక్స్ వ్యాగన్ ప్రాజెక్ట్ వెనక్కి పోయేలా చేశారని ఆరోపించారు. ఈడీ జప్తు చేసిన జగన్ ఆస్తులను వెనక్కి రప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై కక్షతో ప్రజావేదికను కూల్చడం సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి : ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం

చంద్రబాబుపై కక్షతోనే ప్రజావేదిక కూల్చివేత : యనమల

తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో అనేకసార్లు బొత్స.. జగన్ అవినీతి గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అదే మంత్రి ఇప్పుడు జగన్‌ను పొగుడుతున్నారని యనమల ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ... రూ. 11 కోట్లకు ఆశపడి రూ. 1400 కోట్ల వోక్స్ వ్యాగన్ ప్రాజెక్ట్ వెనక్కి పోయేలా చేశారని ఆరోపించారు. ఈడీ జప్తు చేసిన జగన్ ఆస్తులను వెనక్కి రప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై కక్షతో ప్రజావేదికను కూల్చడం సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి : ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం

Intro:FILENAME:AP_ONG_32_25_AKHILAPAKSHA_RAJAKIYA_PRAJASANGALA_ROUND_TEBUL_SAMAVESHAM_AVB_C2
CONRTIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

నూతన జిల్లాల ఏర్పాటు లో భాగంగా మార్కాపురం కేంద్రం గా నూతన జిల్ల్లా గా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని రాజీవ్ అతిధి గృహం ఆవరణలో లో అఖిల పక్షాలు, ప్రజాసంఘాలు అద్వర్యం లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సభలో పలువురు వక్తలు నూతన జిల్లా కోసం తమ అభిప్రాయాలను వెల్లడించారు.జిల్లాగా ఏర్పడి తే ఈ ప్రాంతమికొచ్చే లాభాలు, రాకపోవడం వల్ల జరిగే నష్టాలను బేరీజు వేసుకున్నారు. సీపీఐ రైతుసంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వి వి ప్రసాద్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఏర్పడక ముందు ఈ ప్రాంతం కర్నూలు జిల్లలో ఉంది. అప్పుడు జరిగిన కొత్త జిల్లాల పునర్విభజన లో భాగంగా ప్రకాశం జిల్లా 1970 లో ఏర్పడిందన్నారు. యర్రగొండపాలెం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 130 కి.మీ దూరం వెళ్లాల్సి వస్తుందన్నారు. అందుకోసం మన మందరం ఏక తాటి పై నిలబడి మార్కాపురనికి జిల్లాగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము ఎంతైనుందన్నారు.Body:Shaik khajavaliConclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.