మాజీముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అక్రమాలన్ని త్వరలోనే బయటపడతాయని... ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ జైలులోనే గడపాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే 2 వేల కోట్ల అవినీతి వ్యవహారం బయటపడితే... వారి వద్ద ఎన్ని లక్షల కోట్లు ఉంటాయోనని పేర్కొన్నారు. ఈ అంశంపై ఐటీ శాఖ దృష్టి సారించాలని కోరారు.
ఇదీచదవండి