ETV Bharat / state

వలస కూలీలకు బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ

author img

By

Published : May 21, 2020, 7:33 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 95 వర్ధంతి సందర్భంగా... వలస కార్మికులకు బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు.

వలస కూలీలకు బిర్యానీ ప్యాకెట్లు అందజేత
వలస కూలీలకు బిర్యానీ ప్యాకెట్లు అందజేత

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సీఐటియూ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 95వ వర్ధంతి నిర్వహించారు. సీఐ వి. కృష్ణ, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. రహదారులపై వెళ్లేవారికి బిర్యాని ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వలస కూలీలకు పలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. జాతీయ రహదారిపై 40 కిలో మీటర్లకు ఒక శిబిరాన్ని తుని వరకు ఏర్పాట్లు చేసినట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరామ్ అన్నారు.

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సీఐటియూ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 95వ వర్ధంతి నిర్వహించారు. సీఐ వి. కృష్ణ, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. రహదారులపై వెళ్లేవారికి బిర్యాని ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వలస కూలీలకు పలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. జాతీయ రహదారిపై 40 కిలో మీటర్లకు ఒక శిబిరాన్ని తుని వరకు ఏర్పాట్లు చేసినట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరామ్ అన్నారు.

ఇవీ చదవండి:

వలస కార్మికులకు కేశినేని నాని కుమార్తె సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.