ETV Bharat / state

కలెక్టర్‌కు వీడ్కోలు సభ... కంటతడి పెట్టిన జిల్లా అధికారులు... - జిల్లా వ్యక్తిగా, అధికారిగా మధురానుభూతులను నేర్పింది: కార్తీకేయ మిశ్రా

జిల్లాలో సేవలు చేయడం మధురానుభూతులను నేర్పిందన్నారు. ఈ సందర్భంగా కార్తీకేయ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పలువురు అధికారులు ఆయన చూసి కంటతడి పెట్టారు. పాలనతో కటువుగా వ్యవహరించి ఉంటే మనసులో పెట్టుకోవద్దన్నారు. జేసీ మల్లికార్జున అధ్యక్షతన మిశ్రాను సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

జిల్లా వ్యక్తిగా, అధికారిగా మధురానుభూతులను నేర్పింది: కార్తీకేయ మిశ్రా
author img

By

Published : Jun 7, 2019, 1:39 PM IST

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా బదిలీ కావటంతో గురువారం అధికారులు ఘన సత్కారం చేశారు. జిల్లా ప్రజలు పంచిన ఆత్మీయత, అధికారులు, సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికి మరవలేని కార్తీకేయ అన్నారు. పాలనలో కటువుగా వ్యవహరించి ఉంటే మనసులో ఉంచుకోవద్దన్నారు. ప్రజావాణిలో ఆయను సత్కరించారు. సిబ్బంది కార్తీకేయకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ జిల్లా తనకు వ్యక్తిగా, అధికారిగా ఎన్నో మంచి పాఠాలను మధురానుభూతులను నేర్పిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ మల్లికార్జున హజరయ్యారు. కలెక్టరుగా నిరూపమైన సేవలు అందించరన్నారు. విపత్తుల సమయంలో ఆయన చూపిన చొరవ మరువలేమన్నారు.

జిల్లా వ్యక్తిగా, అధికారిగా మధురానుభూతులను నేర్పింది: కార్తీకేయ మిశ్రా

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా బదిలీ కావటంతో గురువారం అధికారులు ఘన సత్కారం చేశారు. జిల్లా ప్రజలు పంచిన ఆత్మీయత, అధికారులు, సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికి మరవలేని కార్తీకేయ అన్నారు. పాలనలో కటువుగా వ్యవహరించి ఉంటే మనసులో ఉంచుకోవద్దన్నారు. ప్రజావాణిలో ఆయను సత్కరించారు. సిబ్బంది కార్తీకేయకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ జిల్లా తనకు వ్యక్తిగా, అధికారిగా ఎన్నో మంచి పాఠాలను మధురానుభూతులను నేర్పిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ మల్లికార్జున హజరయ్యారు. కలెక్టరుగా నిరూపమైన సేవలు అందించరన్నారు. విపత్తుల సమయంలో ఆయన చూపిన చొరవ మరువలేమన్నారు.

జిల్లా వ్యక్తిగా, అధికారిగా మధురానుభూతులను నేర్పింది: కార్తీకేయ మిశ్రా

ఇవీ చదవండి

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Intro:ap_knl_21_07_nirudyoga_bruti_demand_ab_c2
యాంకర్, తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నిరుద్యోగ భృతిని ప్రస్తుత ప్రభుత్వం వెంటనే ఇవ్వాలంటూ బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం డిమాండ్ చెసింది. కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు ఆధ్వర్యంలో శ్రీనివాసనగర్ లో బైఠాయించి నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వెంటనే భృతి చెల్లించి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బైట్, వంకిరి రామచంద్రుడు, బీసీ, ఎస్సి,ఎస్టీ, మైనార్టీ సంఘము రాష్ట్ర అధ్యక్షుడు


Body:ధర్నా


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.