ETV Bharat / state

'33శాతం ఉద్యోగులతో విధుల్లోకి'

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో పనిచేసే ఉద్యోగుల్లో 33శాతం మంది హాజరవ్వాలని ఆలయ ఈఓ త్రినాథరావు ఆదేశించారు.

author img

By

Published : May 9, 2020, 8:19 PM IST

annavaram temple EO said to 33percentage employes come to their duties
అన్నవరం దేవస్థానం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పని చేసే ఉద్యోగుల్లో 33 శాతం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని దేవస్థానం ఈఓ త్రినాథరావు అదేశాలు జారీ చేశారు. పరిపాలనా పనుల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.

కొన్ని విభాగాలకు లాక్ డౌన్ సడలించిన కారణంగా వివిధ విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధులకు హాజరయ్యే వారు భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పని చేసే ఉద్యోగుల్లో 33 శాతం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని దేవస్థానం ఈఓ త్రినాథరావు అదేశాలు జారీ చేశారు. పరిపాలనా పనుల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.

కొన్ని విభాగాలకు లాక్ డౌన్ సడలించిన కారణంగా వివిధ విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధులకు హాజరయ్యే వారు భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని సూచించారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లాలో 21 ప్రమాదకర పరిశ్రమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.