అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలను వైభవంగా నిర్వహించారు. వీటిలో భాగంగా.. స్వామి వారికి పండిత సత్కార కార్యక్రమాలు ఘనంగా జరిపారు. స్వామి, అమ్మవార్లను నూతన వధూవరులుగా అలంకరించి.. ప్రత్యేక పూజలు చేశారు. పండితులను ఈవో త్రినాథరావు సత్కరించారు.
ఇవీ చూడండి...