తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి పాదాలకు.. జనసేన నాయకులు పాలాభిషేకం చేశారు. అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణాలు చేయగా.. రాజకీయాలకు ఆలయాలు వేదిక కాదంటూ ఈ కార్యక్రం చేపట్టారు. దేవస్థానాలు ధర్మపరిరక్షణకు ప్రతీకలంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు.
ఇదీ చదవండి: