ETV Bharat / state

150 మంది పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ - 150 మంది పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ

అనపర్తి నియోజకవర్గంలోని 150 మంది పాత్రికేయులకు స్థానిక ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు అందజేశారు.

anaparthi mla distributes essential goods to 150 journalists
150 మంది పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Apr 15, 2020, 6:22 PM IST

కరోనాపై పోరులో నిరంతరాయంగా శ్రమిస్తున్న పాత్రికేయులకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 150 మందికి వీటిని అందజేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.

కరోనాపై పోరులో నిరంతరాయంగా శ్రమిస్తున్న పాత్రికేయులకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 150 మందికి వీటిని అందజేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి:పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.