ETV Bharat / state

Polavaram: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఏరియల్ సర్వే కోసం నిధులు కేటాయింపు

author img

By

Published : May 27, 2021, 9:16 PM IST

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఏరియల్ లిడార్ సర్వే కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది. రూ.1.85కోట్లు మంజూరుకు జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు.

polavaram project
పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టు(Polavaram project) ముంపు ప్రాంతంలో ఏరియల్ లిడార్ సర్వే కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రాజెక్టు కింద మునిగిపోయే ప్రాంతం కచ్చిత ఆకృతి ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ మేరకు రూ.1.85కోట్లు మంజూరుకు జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు ఈసీకి ఉత్వర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి

పోలవరం ప్రాజెక్టు(Polavaram project) ముంపు ప్రాంతంలో ఏరియల్ లిడార్ సర్వే కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రాజెక్టు కింద మునిగిపోయే ప్రాంతం కచ్చిత ఆకృతి ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ మేరకు రూ.1.85కోట్లు మంజూరుకు జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు ఈసీకి ఉత్వర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి

Polavaram: 'పోలవరం స్పిల్​వే నుంచి వరదనీరు మళ్లించేందుకు ఏర్పాట్లు పూర్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.