ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఐదుగురికి తీవ్రగాయాలు

తూర్పుగోదావరి జిల్లా లోవ కొత్తూరు వద్ద రెండు ద్వి చక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : Apr 27, 2019, 5:14 PM IST

అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం...ఐదుగురికి గాయాలు
acci
అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం...ఐదుగురికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ కొత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్వి చక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఓ కుటుంబం ద్వి చక్ర వాహనంపై లోవ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన ద్వి చక్ర వాహనం ఢీ కొట్టడంతో గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

acci
అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం...ఐదుగురికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ కొత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్వి చక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఓ కుటుంబం ద్వి చక్ర వాహనంపై లోవ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన ద్వి చక్ర వాహనం ఢీ కొట్టడంతో గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి చూడండి...

అయ్యంకి సమీపంలో రోడ్డు ప్రమాదం- ఒకరు మృతి

Intro:ap_rjy_61_27_cat fish_caught_by police_avb_c10


Body:ap_rjy_61_27_cat fish_caught_by police_avb_c10


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.